ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

ABN, First Publish Date - 2020-05-23T17:34:33+05:30

అమరావతి: సీఎం జగన్‌కు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు లేఖ రాశారు. సీఎంకు లేఖ రాసిన వారిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు లేఖ రాశారు. సీఎంకు లేఖ రాసిన వారిలో మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేష్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి తదితరులున్నారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించాలని కోరారు. అక్కడ మిగిలిన నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలని రాయలసీమ నేతలు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-23T17:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising