ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది 13 మంది ఐఏఎస్‌ల పదవీ విరమణ

ABN, First Publish Date - 2020-10-27T08:39:46+05:30

ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 13మంది అఖిల భారత సర్వీసు అధికారులు 2021లో రిటైర్‌ కానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 13మంది అఖిల భారత సర్వీసు అధికారులు 2021లో రిటైర్‌ కానున్నారు. పి.ఉషాకుమారి జనవరిలో, బి.ఉదయలక్ష్మి మార్చిలో, డి.మార్కండేయులు, శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మే నెల చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. జూన్‌లో ఆదిత్యనాథ్‌ దాస్‌, కె.రామ్‌గోపాల్‌, బి.రామారావు.. జూలైలో అభయ్‌ త్రిపాఠి, నవంబరులో సతీశ్‌చంద్ర, సమీర్‌శర్మ, ఉషారాణి.. డిసెంబరులో జే ఎస్‌వీ ప్రసాద్‌ రిటైర్‌ కానున్నారని రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Updated Date - 2020-10-27T08:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising