ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN, First Publish Date - 2020-08-05T19:39:59+05:30

శ్రీకాకుళం: 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. ఇచ్చాపురం మండలం ముచ్చిందర గ్రామానికి చెందిన సాడి తులసమ్మను పాము కాటు వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: 108 సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. ఇచ్చాపురం మండలం ముచ్చిందర గ్రామానికి చెందిన సాడి తులసమ్మను పాము కాటు వేసింది. శ్రీకాకుళం తరలించాలని వైద్యులు సూచించారు. అయితే కాల్ చేసిన రెండు గంటల తరువాత 108 వాహనం వచ్చింది. తులశమ్మను వాహనంలో ఎక్కించి శ్రీకాకుళం తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే కన్నుమూసింది. సకాలంలో అంబులెన్స్ రాకపోవటంతోనే తులశమ్మ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కోవిడ్ డ్యూటీ కారణంగా ఆలస్యం అయ్యిందని 108 సిబ్బంది తెలిపింది.


Updated Date - 2020-08-05T19:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising