ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌లో చిక్కుకున్న జాలర్ల కోసం 10లక్షలు

ABN, First Publish Date - 2020-04-08T09:09:45+05:30

లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లోని వేరావల్‌ పోర్టులో చిక్కుకున్న 5వేల మంది ఏపీ వలస కార్మికులు, మత్స్యకారుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికార బృందాన్ని పంపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లోని వేరావల్‌ పోర్టులో చిక్కుకున్న 5వేల మంది ఏపీ వలస కార్మికులు, మత్స్యకారుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికార బృందాన్ని పంపింది. ఆ బృందం వేరావల్‌ చేరుకుని వారి యోగక్షేమాలు తెలుసుకుని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.  వారి తక్షణ సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరు చేసింది. 

Updated Date - 2020-04-08T09:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising