ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతచిగురు చేపల పులుసు

ABN, First Publish Date - 2019-05-04T20:00:03+05:30

చేపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, పసుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
చేపలు - అరకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - టీస్పూన్‌, నూనె - సరిపడా, మెంతికూర - కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, చింతపండు - కొద్దిగా, చింతచిగురు - 200గ్రాములు, గరంమసాల - టీస్పూన్‌.
 
తయారుచేయు విధానం
 
పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు మెంతికూర వేసి కాసేపయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి, కలపాలి. తరువాత చేపలు వేసి బాగా కలియబెట్టుకోవాలి. అయిదు నిమిషాలు ఉడికిన తరువాత చింత పులుసు పోసి మరి కాసేపు ఉడికించాలి. తరువాత కారం వేయాలి. చివరగా చింతచిగురు వేసి ఇంకాసేపు ఉడికించాలి. గరంమసాల వేసి దింపుకోవాలి.

Updated Date - 2019-05-04T20:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising