ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖీర్‌

ABN, First Publish Date - 2019-10-05T19:32:38+05:30

పాలు - ఒక లీటరు, బియ్యం - పావుకప్పు, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, బాదం - పది పలుకులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పాలు - ఒక లీటరు, బియ్యం - పావుకప్పు, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, బాదం - పది పలుకులు, జీడిపప్పు - పది పలుకులు, ఎండు ద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
బియ్యాన్నిశుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. బియ్యంలో నీళ్లు వంచేసి మరుగుతున్న పాలలో బియ్యం వేసి కలపాలి. చిన్నమంటపై ఉడికించాలి. బియ్యం కాస్త ఉడికిన తరువాత పంచదార వేయాలి. అన్నం దాదాపు ఉడికిన తరువాత బాదం, జీడిపప్పు, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేయాలి. స్టవ్‌పై నుంచి దింపుకొన్న తరువాత ఎండు ద్రాక్ష వేయాలి. వేడిగానూ, చల్లగానూ సర్వ్‌ చేసుకోవచ్చు.
మహాసప్తమి రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు.

Updated Date - 2019-10-05T19:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising