ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిష్‌ ఫింగర్స్‌

ABN, First Publish Date - 2019-11-30T17:13:21+05:30

చేపలు - పావు కిలో, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - రుచికి సరిపడా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: చేపలు - పావు కిలో, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - రుచికి సరిపడా, మైదా పిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, సెనగపిండి - అర టేబుల్‌స్పూన్‌, ఎగ్‌వైట్‌ - రెండు, బ్రెడ్‌ ముక్కలు - అరకప్పు, పాప్‌కార్న్‌ - అరకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఆవాలు, ఒక టీస్పూన్‌, మెంతులు - అరటీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా.
 
తయారీ విధానం: జీలకర్ర, ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో మైదా, సెనగపిండి, కారం, అల్లం, వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత కోడిగుడ్డు తెల్లసొన వేసి కలియబెట్టాలి. చేపలను నిలువుగా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. చేప ముక్కలను పిండి మిశ్రమంలో అద్దుకుంటూ పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆ చేప ముక్కలు వేసి వేగించాలి. చట్నీతో లేదా సాస్‌తో ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-11-30T17:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising