ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండపం

ABN, First Publish Date - 2015-09-02T20:55:05+05:30

కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి - 100 గ్రా., పెసరపిండి - 50 గ్రా.,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి - 100 గ్రా., పెసరపిండి - 50 గ్రా., తరిగిన నల్లబెల్లం - 100 గ్రా., లవంగాల పొడి - పావు టీ స్పూను, మైదాపిండి - 100 గ్రా., నల్లనువ్వులు - 2 టీ స్పూన్లు, నెయ్యి వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బెల్లం ముదురు పాకం వచ్చేలా తయారుచేసుకొని చల్లార్చి పక్కనుంచుకోవాలి. వెడల్పాటి పాత్రలో బియ్యపుపిండి, పెసరపిండి, లవంగాల పొడి, రెండు టీ స్పూన్ల నెయ్యి, చల్లారబెట్టిన బెల్లం పాకం వేసి ముద్దలా కలుపుకోవాలి. కప్పు నీటిలో నువ్వులు, మైదాపిండి కలిపి జారుగా చేసుకోవాలి. బెల్లం బియ్యప్పిండి ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మైదాజారులో ముంచి నేతిలో దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2015-09-02T20:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising