ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైదా జిలేబీలు

ABN, First Publish Date - 2015-09-02T20:46:54+05:30

కావలసిన పదార్థాలు: మైదా - 150 గ్రా., నీరు - వంద మిల్లీలీటర్లు, పెరుగు - 50 గ్రా.,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మైదా - 150 గ్రా., నీరు - వంద మిల్లీలీటర్లు, పెరుగు - 50 గ్రా., కుంకుమపువ్వు 4 కాడలు , నూనె - వేగించడానికి సరిపడా.
పంచదార పాకానికి: పంచదార - అరకేజి, నీరు - 200 మి.లీ., పాలు - 50 మి.లీ.
తయారుచేసే విధానం: ముందుగా పాత్రలో పంచదార, నీరు, పాలు కలిపి తీగపాకం వచ్చేదాకా మరిగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మైదా, పెరుగు, కుంకుమపువ్వు కాడలు, నీరు వేసి జారుగా కలుపుకోవాలి. ఈ పిండిని జిలేబీల్లా నూనెలో వేగించుకొని పంచదార పాకంలో కొంత సేపు ఉంచి తీసేయాలి. ఇవి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-02T20:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising