ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో ప్రాన్స్‌

ABN, First Publish Date - 2015-08-31T21:51:23+05:30

కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (శుభ్రం చేసినవి) - అరకేజీ, మామిడికాయలు - 2, కారం - రెండు టీ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (శుభ్రం చేసినవి) - అరకేజీ, మామిడికాయలు - 2, కారం - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, గరంమసాలా పొడి -1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - అరకప్పు, ఉల్లిగడ్డలు - 2, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : రొయ్యలకు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, ఉప్పు బాగా కలిపి పక్కనుంచుకోవాలి. మామిడికాయల్ని ఉడికించి గుజ్జుని గ్రైండ్‌ చేసిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత రొయ్యల్ని కూడా కలిపి సన్నని సెగమీద వేగనివ్వాలి. మామిడి గుజ్జుని కలిపి (కావాలనుకుంటే తగినంత నీరు చేర్చండి) నీరంతా ఇగిరిపోయాక దించేముందు మసాలాపొడి, కొత్తిమీరను చల్లుకోవాలి.

Updated Date - 2015-08-31T21:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising