Hyderabadలో మంత్రి హరీష్రావు పర్యటన
ABN , First Publish Date - 2022-05-06T19:58:01+05:30 IST
హైదరాబాద్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో సీటీ స్కాన్, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి, సుల్తాన్బజార్ మెటర్నిటీలో పలు వైద్య సేవలను
హైదరాబాద్: హైదరాబాద్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో సీటీ స్కాన్, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి, సుల్తాన్బజార్ మెటర్నిటీలో పలు వైద్య సేవలను Harish Rao ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఠి ENT Hospital భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. ఈనెల 12న 18 ఆస్పత్రుల్లో రూ.5 భోజనం ప్రారంభిస్తామని ప్రకటించారు. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 56 శాతానికి పెరిగాయని హరీష్రావు తెలిపారు.