Jagityalaలో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2022-05-07T14:17:20+05:30 IST

జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్యలో దొంగలు బీభత్సం సృష్టించారు. గత రాత్రి తాళం వేసిన ఆరు ఇళ్లలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

Jagityalaలో దొంగల బీభత్సం

జగిత్యాల: జిల్లాలోని రాయికల్ మండలం అయోధ్యలో దొంగలు బీభత్సం సృష్టించారు. గత రాత్రి తాళం వేసిన ఆరు ఇళ్లలో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రూ.61 వేల నగదు, నాలుగు తులాల బంగారం, 13 తులాల వెండి అపహరణకు గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Read more