-
-
Home » Andhra Pradesh » Jagan government-MRGS-AndhraPradesh
-
Jagan సజ్జల నేర మంత్రుల బృందంతో దోచుకున్నారు: పిల్లి మాణిక్యరావు
ABN , First Publish Date - 2022-05-10T00:08:02+05:30 IST
సీఎం Jagan ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) నేర మంత్రుల బృందంతో దోచుకున్నారని
అమరావతి: సీఎం Jagan ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) నేర మంత్రుల బృందంతో దోచుకున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిని మార్చి మరో నేర మంత్రుల బృందంతో మళ్లీ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీకి ఉన్న నేర భావసారూప్యత మరే పార్టీకి ఉండదన్నారు. అందుకే అన్ని పార్టీలు వైసీపీని చీదరించుకుంటున్నాయని తెలిపారు. జగన్కు దమ్ముంటే వ్యూహకర్తలు లేకుండా గెలవాలని పిల్లి మాణిక్యరావు సవాల్ విసిరారు.