చెక్కుల పంపిణీలో TRS నేతల మధ్య వివాదం
ABN , First Publish Date - 2022-05-06T01:15:23+05:30 IST
చెక్కుల పంపిణీలో TRS నేతల మధ్య వివాదం
వికారాబాద్: జిల్లాలో మరోసారి ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. తాండూరులో చెక్కుల పంపిణీలో టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం జరిగింది. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అనుచరుల మధ్య వర్గపోరుకు దారి తీసింది. అధికారులు చర్యలు తీసుకున్నా వివాదం తప్పలేదు. సభావేదికపై సీటు కేటాయించక పోవడంతో వివాదం తలెత్తింది.