మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారు?: dasoju sravan
ABN , First Publish Date - 2022-05-12T21:06:03+05:30 IST
మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారు?: dasoju sravan
హైదరాబాద్: టీఆర్ఎస్ పేదల సొమ్మును దోచుకుంటోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రూ.100కోట్ల విలువైన భూమిని టీఆర్ఎస్ పార్టీకి ఎలా కేటాయిస్తారు?, టీఆర్ఎస్ భవన్కు దగ్గరలోనే మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారు? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామన్నారు.