సైకిల్ ట్రాక్లు, వంతెనలు, సెన్సరీ పార్కులను ప్రారంభించిన సీఎం Stalin
ABN , First Publish Date - 2022-05-13T03:29:02+05:30 IST
సైకిల్ ట్రాక్లు, వంతెనలు, సెన్సరీ పార్కులను ప్రారంభించిన సీఎం Stalin
చెన్నై: చెన్నై బకింగ్హామ్ కాలువ వెంబడి సైకిల్ ట్రాక్లు, వంతెనలు, సెన్సరీ పార్కులను తమిళనాడు ముఖ్యమంత్రి MK Stalin ప్రారంభించారు. వైకల్యాలున్న పిల్లల కోసం పార్కులను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. కస్తూర్బానగర్, తిరువాన్మియూర్ MRTS స్టేషన్ల మధ్య బకింగ్హామ్ కెనాల్ వెంబడి 2.1-కిమీ సైకిల్ ట్రాక్ నిర్మించాలని భావిస్తున్నారు. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రూ. 18.71 కోట్ల ప్రాజెక్ట్లో వాక్వే, మియావాకీ ఫారెస్ట్, ఓపెన్ జిమ్, స్కల్ప్చర్, బ్యాడ్మింటన్ కోర్టు ఉన్నాయి.