సచివాలయానికి AB Venkateswara Rao

ABN , First Publish Date - 2022-05-11T21:42:37+05:30 IST

ఏపీ సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వచ్చారు. సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసేందుకు

సచివాలయానికి AB Venkateswara Rao

అమరావతి: ఏపీ సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వచ్చారు. సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసేందుకు ఏబీవీ వచ్చారు. పోస్టింగ్ ఆర్డర్లు, పెండింగ్ శాలరీ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సమీర్‌ శర్మకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖకు కొనసాగింపుగా ఏబీవీ మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీతో పాటు తనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఏబీవీ సీఎస్‌ను కోరనున్నారు. 

Read more