Home » LATEST NEWS
ఉత్తర్ప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది.
దేశ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్లో 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ బెంగాల్లో ఉన్నారు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకలహాలను అణచివేయడానికి, శాంతిని స్థాపించడానికి బెంగాల్లోని నౌఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది) ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత
80వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
ఇటీవల దేశీయ విమాన సర్వీసుల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పొత్తులపై రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది.
అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. హోర్ముజ్ జలసంధిపై తమకే పూర్తి అధికారం ఉందని.. ఇరాన్ దానిని ఎదుర్కోలేదని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
తెలంగాణ కేబినెట్ రేసులో ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతోన్నాయనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా.. మంత్రి పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓర్వకల్ ఎయిర్పోర్ట్, రోడ్ల వెంబడి ‘గో బ్యాక్ జగన్’, ‘రావడానికి సిగ్గుందా’ అంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు.. ఈ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తారు.
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్పై ఎంతో ఆధారపడి ఉన్నాయి.
కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ సంపదను కొంత మంది సంపన్నుల చేతుల్లో పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు విమర్శించారు.