ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Aug 02 , 2026 | 05:11 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 1/10

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 2/10

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 3/10

ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 4/10

తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 5/10

బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 6/10

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థానం అధికారులు సాధారణ భక్తుల కోసం మూడు క్యూ లైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 7/10

లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 8/10

ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 9/10

దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి 10/10

అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.

Updated at - Aug 02 , 2026 | 05:15 PM