ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Aug 15 , 2026 | 11:17 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్లోని ఆఫీసులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, పాల్గొన్నారు.
1/5
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
2/5
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.
3/5
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.
4/5
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల హెచ్వోడీలు, సిబ్బంది.
5/5
మనవడితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.
Updated at - Aug 15 , 2026 | 11:19 AM