ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal Dist.: 222వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

ABN, First Publish Date - 2022-11-27T10:41:50+05:30

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేపట్టిన పాదయాత్ర (Padayatra) 222వ రోజు ఆదివారం వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ (Warangal): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేపట్టిన పాదయాత్ర (Padayatra) 222వ రోజు ఆదివారం వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. నల్లబెల్లి నైట్ క్యాంప్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఈ రోజు కొండ అయిలోని పల్లి, రాంనగర్, చంద్రయ్యపల్లి, బానోజిపేట, నర్శనాయక్ తండా, మాదన్న పేట మీదుగా నర్సంపేట టౌన్‌కు పాదయాత్ర చేరుకోనుంది. నేటితో ఆమె పాదయాత్ర 3500 కీ.మీ. మైలు రాయి దాటనుంది. ఈ సందర్భంగా షర్మిల నర్సంపేటలో వైఎస్సార్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత మహేశ్వరం, రాములు నాయక్ తండా మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.

Updated Date - 2022-11-27T10:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising