ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైతుల కష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత: రేవంత్‌

ABN, First Publish Date - 2022-05-05T08:59:38+05:30

రైతుల కష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత: రేవంత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): రైతుల కష్టం క‘న్నీటి’ పాలవుతుంటే సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు కేటీఆర్‌ ప్లీనరీలు, ఫాంహౌ్‌సలలో గ్రీనరీల మధ్య సేద తీరుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ దరిద్రపు పాలనకు దయనీయ స్థితి ఇదన్నారు. ధాన్యం కొనుగోళ్ల డ్రామాతో కాలయాపన చేసిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలే ఈ నష్టానికి బాధ్యత వహించాలని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రానికి పట్టిన గులాబీ పురుగును తరిమికొట్టేందుకే వరంగల్‌లో రైతు సమస్యలపై రాహుల్‌గాంధీ సభను నిర్వహిస్తున్నామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ 6న జరిగే రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేందుకు 15 పీసీసీ కమిటీలు సబ్‌ కమిటీలు వేసుకున్నట్లు చెప్పారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!