ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైతులను బిజెపి, టీఆర్ఎస్ రెండూ మోసం చేస్తున్నాయ్: Revant reddy

ABN, First Publish Date - 2022-05-05T20:49:19+05:30

తెలంగాణలో రైతులను మోసం చేసేందుకు బిజెపి, టీఆర్ఎస్ రెండూ పోటీ పడుతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: తెలంగాణలో రైతులను మోసం చేసేందుకు bjp, trs రెండూ పోటీ పడుతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్‌ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ రాష్ట్ర పర్యటన చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనేది ప్రకటిస్తామన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి అవధులు లేవని రేవంత్ రెడ్డి ఆరోపించారు.యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందన్నారు.కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం సంపదను మించిపోయాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!