ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2022-05-07T17:40:11+05:30

జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి ముగ్గురు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు లింగంపేట్ మండలం లోని ముంబాజి పేట గ్రామానికి చెందిన బోయినీ లింగవ్వ(38) కూతురు రీనా (7), మేనకోడలు సౌమిక (9) గా గుర్తించారు. ముంబాజి పేటకు చెందిన లింగవ్వ, మౌలాన్ ఖేడ్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చి నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో ఆటలాడుతుండగా నీటిలో మునిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!