ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచింది: లక్ష్మణ్

ABN, First Publish Date - 2022-05-11T00:00:24+05:30

బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచింది: లక్ష్మణ్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచిందని BJP OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేంద్రం నిధులిస్తుంటే, రాష్ట్రాలు సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దళారి పాత్ర లేకుండా, పథకాలను కాజేస్తున్నారని, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రగతి భవన్ లో ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామనికే దిక్కు లేదని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం ఖాయమని తెలిపారు. ఈ నెల 14 తెలంగాణలో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కోవటానికి BJP సిద్ధంగా ఉందని తెలిపారు. పాలమూరు జిల్లా గురించి మాట్లాడే హక్కు టీఆరెస్‌కు లేదని లక్ష్మణ్ అన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!