ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

స్థల వివాదంలో మహిళ హత్య

ABN, First Publish Date - 2022-05-11T05:29:11+05:30

స్థల వివాదం ఓ మ హిళ హత్యకు దారితీసింది. ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఎల్లారెడ్డి, మే 10: స్థల వివాదం ఓ మ హిళ హత్యకు దారితీసింది. ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి పట్ట ణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వసీమోద్దీన్‌, షేక్‌ వసీమాబేగం ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలం విషయంలో మంగళవారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నసీమోద్దీన్‌ ఇనుపరాడ్‌తో వసీమాబేగం(35)పై దాడి చేశాడు. తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమెపై దాడి చేసి హత్య చేసిన నసీమోద్దీన్‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతిరాలికి భర్త కరీమొద్దీన్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!