ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-14T06:54:07+05:30

మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన సయ్యద్‌ నిజాం(19) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సదాశివనగర్‌, మే 13: మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన సయ్యద్‌ నిజాం(19) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు. పద్మాజివాడిలోని ఓ సెంటర్‌లో వర్కర్‌గా పనిచేస్తున్న నిజాం ఆరునెలలుగా ఒక అమ్మయిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. విషయాన్ని గమనించిన తండ్రి సయ్యద్‌ లతీఫ్‌ పాషా చిన్నవయస్సులో ఇలాంటి పనులు  ఏమిటని బుద్ధిగా పని చేసుకోమని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సయ్యద్‌ నిజాం తాను పని చేస్తున్న చికెన్‌ సెంటర్‌ వెనుకభాగంలోని రేకులషేడ్‌లో ఇనుపరాడ్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి లతీఫ్‌పాషా పిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!