ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘లోకమాన్య తిలక్‌’ను పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2022-05-14T07:24:38+05:30

కరీంనగర్‌-ముంబై లోకమాన్య తిలక్‌ రైలును పునరుద్ధరించాలని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పలు రైళ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన ఎంపీ అర్వింద్‌

పెద్దబజార్‌, మే 13: కరీంనగర్‌-ముంబై లోకమాన్య తిలక్‌ రైలును పునరుద్ధరించాలని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పలు రైళ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధి నుంచి చాలామంది వలస కార్మికులు ముంబైకి వెళ్తారని రైలు రద్దుకారణంగా చాలామంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మంత్రికి వివరించారు. వారానికోసారి నడిచే బదులు రోజువారీగా లేదా వారినికి మూడుసార్లు నడిచేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. దీంతో అశ్విని వైష్ణవ్‌ లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!