ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మూడేళ్లలో ఎంపీ అరవింద్‌ ఏం చేశారో ప్రజలకు చెప్పాలి: MLC Kavita

ABN, First Publish Date - 2022-05-04T20:25:46+05:30

బీజేపీ ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నిజామాబాద్‌: బీజేపీ ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్‌ ప్రజలకు ఎంపీ అర్వింద్‌ చేసింది ఏమీ లేదన్నారు. పసుపు బోర్డు కోసం 2016లో పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. రాందేవ్‌ బాబాను తీసుకొచ్చి ప్లాంట్‌ పెట్టాలని కోరామని చెప్పారు. అరవింద్‌ తప్పుడు ప్రచారాలు చేసి ఎంపీ సీటు గెలిచారని కవిత ఆరోపించారు. మూడేళ్లలో అరవింద్‌ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఉచిత మాటలతో అరవింద్‌ టైమ్‌పాస్‌ చేస్తున్నారని, మూడేళ్లలో ఆయన నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఒక్కో పసుపు రైతుకు రూ. 200 కూడా రావని కవిత వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!