ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ధాన్యాన్ని తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-11T05:27:31+05:30

ధాన్యాన్ని రైస్‌మిల్లు యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని లచ్చపేట గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మాచారెడ్డి, మే 10: ధాన్యాన్ని రైస్‌మిల్లు యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని లచ్చపేట గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గ్రామంలో ఉన్న రైస్‌మిల్లుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అలాట్‌ చేసిన రైస్‌మిల్లుకు డీసీఎంలో తరలించిన  మూడు రోజులైనా ఖాళీ చేయకపోవడంతో అ లాగే ఉంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. ధాన్యం తన రైస్‌మిల్లులో పెట్టుకునేది లేదని, తాను ధాన్యం తీసుకోనని సదరు రైస్‌ మిల్లు యజమాని చెప్పడంతో విషయాన్ని స్థా నిక తహసీల్దార్‌ శ్రీనివాస్‌ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. తహసీల్దార్‌ చెప్పినా అన్‌లోడ్‌ చేసుకోనని రైస్‌మిల్లర్‌ చెప్పడంతో మరో రైస్‌మిల్లుకు ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!