ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తేనెటీగల దాడిలో 15 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-05-14T06:51:49+05:30

భక్తితో మొక్కులు తీర్చుకుని విందారగిద్దామనుకొని వచ్చినవారికి వారికి ఆనందం ఆవిరైంది. తేనెటీగల దాడికి గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నిజామాబాద్‌ రూరల్‌, మే 13: భక్తితో మొక్కులు తీర్చుకుని విందారగిద్దామనుకొని వచ్చినవారికి వారికి ఆనందం ఆవిరైంది. తేనెటీగల దాడికి గురయ్యారు. రూరల్‌ మండలం చక్రధర్‌నగర్‌లోని గొల్లగుట్ట సమీపంలో దర్గా ఉంది. నిజామాబాద్‌ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లింగి శివాజీ బంధుమిత్రులతో కలిసి ఖుషీ పండుగ చేసుకునేందకు దర్గాకు వచ్చారు. ఉదయం దాదాపు 40 మంది బంధు మిత్రులతోకలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వంటలకు ఏర్పాట్లు చేసుకుంటుండా పొగకు చెట్టుపై ఉన్న తేనె టీగలు లేచాయి. ఒక్కసారిగా అక్కడున్నవాఆరిపై దాడి చేశాయి. దీంతో అందరూ హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. వీరిలో 10 మంది పెద్దవారికి, ఐదుగురు చిన్నపిల్లలను సైతం తేనెటీగలు కుట్టాయి. వీరంతా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!