108 అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి

ABN , First Publish Date - 2022-05-12T05:50:37+05:30 IST

పురిటినొప్పులు వచ్చిన మహిళను అంబులెన్స్‌లో సిరిసిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నిమ్మపల్లి వద్ద పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సిరికొండ మం డలం పందిమడుగు తండాకు చెందిన యశోద(25) అనే మహిళకు పురిటి నొ ప్పులు రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమ ధ్యలో నిమ్మపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి యశోద, బిడ్డా క్షేమంగా ఉన్నారు. వారికి అంబులెన్స్‌ సిబ్బంది శేఖర్‌గౌడ్‌, సుధాకర్‌ ప్రా థమిక చికిత్స చేసి సిరిసిలా ఆసుపత్రిలో చేర్పించారు.

108 అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి

సిరికొండ మే 11. పురిటినొప్పులు వచ్చిన మహిళను అంబులెన్స్‌లో సిరిసిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నిమ్మపల్లి వద్ద పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సిరికొండ మం డలం పందిమడుగు తండాకు చెందిన యశోద(25)  అనే మహిళకు పురిటి నొ ప్పులు రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమ ధ్యలో నిమ్మపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి యశోద, బిడ్డా క్షేమంగా ఉన్నారు. వారికి అంబులెన్స్‌ సిబ్బంది శేఖర్‌గౌడ్‌, సుధాకర్‌ ప్రా థమిక చికిత్స చేసి సిరిసిలా ఆసుపత్రిలో చేర్పించారు. 

Read more