ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు: మంత్రి Prashanth

ABN, First Publish Date - 2022-05-10T19:54:23+05:30

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచంలోనే 10 శాతం పెంచిన వ్యక్తి కేటీఆర్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచంలోనే 10 శాతం పెంచిన వ్యక్తి మంత్రి కేటీఆర్(KTR) అని మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashant Reddy) అన్నారు. మంగళవారం ఉదయం బీబీ పేట మండలం కోనాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ...బీబీపేట మండలంలోని కొనాపూర్‌లో కేటీఆర్ నానమ్మ జ్ఞాపకార్థం రూ.2 కోట్లతో పాఠశాలను నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు. వందల ఎకరాల భూములు కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తి కేసీఆర్(KCR) అని చెప్పుకొచ్చారు. మహబుబ్‌నగర్‌లో సున్నాలు వేసుకొనేటోడు, నిజామాబాద్‌లో చందాలు వసూలు చేసుకొనేటోడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు’’ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!