ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Telangana news: జంగంపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ

ABN, First Publish Date - 2022-05-12T17:58:25+05:30

జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజులకే ఆలయ తలుపులు ధ్వంసం చేసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి అరతులం పుస్తెమట్టెలు, అరతులం బంగారు గొలుసు, లక్షన్నర హుండీ ఆదాయాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇటీవలే విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు, పదర్ల పండగ పూర్తి అయ్యింది. నేడు ఆలయంలో హుండీ లెక్కించాలని గ్రామస్థులు అనుకున్నారు. కాగా ఇంతలోనే ఆలయంలో దొంగలు పడి సొత్తును దోచుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని క్లూస్ టీంను రప్పించి విచారణ చేపట్టారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!