ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

K.A.PAUL: త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తా

ABN, First Publish Date - 2022-05-07T23:22:51+05:30

త్వరలో Telangana వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తన పర్యటన ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: త్వరలో Telangana వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తన పర్యటన ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (K.A.PAUL) అన్నారు.  సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పర్యటనలో ఉన్న ఆయనపై టీఆర్ఎస్ (TRS) కార్యకర్త దాడి చేశారు. ఈ ఘటనపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహార శైలీ‎పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏకంగా గవర్నర్ మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి చేసిందని చెప్పారు. ఆమెను మహిళ అని చూడకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. నా మీద దాడి చేసిన వారిని వదిలేసి తనను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. సిరిసిల్ల ఎస్పీ పై గవర్నర్ కు వివరిస్తానని చెప్పారు. Governorతో భేటీ తరువాత తన కార్యాచరణ ఉంటుందని కేఏ పాల్ తెలిపారు. 




సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!