జగిత్యాల: అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్ దాడి
ABN , First Publish Date - 2022-05-10T22:51:44+05:30 IST
జగిత్యాల: అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్ దాడి
జగిత్యాల: బీర్పూర్ మండలం తుంగర్లో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడి చేశాడు. పంటకు స్ప్రే చేసే డబ్బాతో అధికారులపై పెట్రోల్ చల్లాడు. అధికారులపై గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణకు గాయాలయ్యాయి. ఎస్ఐ తృటిలో తప్పించుకున్నారు.