ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మీడియా ప్రచారం కోసమే ఆ నాయకుల డ్రామాలు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-02T23:39:26+05:30

మీడియా ప్రచారం కోసమే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సూర్యాపేట:  మీడియా ప్రచారం కోసమే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కొంగ జపాలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. నాయకత్వం, అంతర్గత విభేదాలను పరిష్కరించడం కోసం తప్ప  ప్రజల కోసం కాదన్నారు. ప్రజలు కాంగ్రెస్ నాయకులను చూసి భయపడుతున్నారని తెలిపారు. 2014,2018 సంవత్సరంలోనే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 66 ఏళ్ల కాంగ్రెస్ పాలన అనుభవాలను ఏడేళ్ల టీఆర్ఎస్ పాలన అనుభవాలను ప్రజలు గుర్తిస్తూ గమనిస్తున్నారని చెప్పారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరో తెలుసుకున్నాకే విమర్శలు చేయాలని  జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!