రాడిసన్ బ్లూ drugs caseలో పోలీసుల ముందడుగు
ABN, First Publish Date - 2022-05-08T19:02:16+05:30
Hyderabad: రాడిసన్ బ్లూ drugs caseలో పోలీసులు పురుగోతి సాధించారు.
Hyderabad: రాడిసన్ బ్లూ drugs caseలో పోలీసులు పురుగోతి సాధించారు. పబ్పై దాడి చేసిన రోజున ఐదుగురు వ్యక్తులు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారించారు. పోలీసులకు దొరికిన 128 మందిలో 45 మందికి గతంలో డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 45 మందికి నోటీసులు జారీ చేసిన బంజాహిల్స్ పోలీసులు.. వారిని ప్రశ్నించారు.
డ్రగ్స్ వాడిన ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.