ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Love పేరుతో బాలికకు బీజేపీ కార్పొరేటర్‌ కుమారుడి వేధింపులు.. పోక్సో కేసు

ABN, First Publish Date - 2022-05-03T19:50:30+05:30

ప్రేమ పేరుతో బాలికను వేధించిన ఓ కార్పొరేటర్‌ కుమారుడిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : ప్రేమ పేరుతో బాలికను వేధించిన ఓ కార్పొరేటర్‌ కుమారుడిపై రాచకొండ కమిషనరేట్‌లోని మీర్‌పేట్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని 38వ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ పద్మానర్సింహయాదవ్‌ కుమారుడు బి.ముఖేశ్‌యాదవ్‌ కొంతకాలంగా ఓ బాలికను (15) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, లేనట్టయితే చంపేస్తానంటూ ఫోన్‌లో మెసేజ్‌లు పంపించాడు.


దాంతో భయపడిన బాలిక విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ముఖేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడిపై ఇప్పటికే మరో సంఘటనలో నిర్భయ కేసు నమోదై ఉన్నదని, ఆ కేసులోనూ నిందితుడికి నోటీసు పంపించామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. ఇంటిముందు జరిగిన ఓ గొడవలోనూ ముఖేశ్‌ నిందితుడిగా ఉండడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!