ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కేటీఆర్‌ సభలో ఖాళీ కుర్చీలు

ABN, First Publish Date - 2022-05-11T08:56:17+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం మొదలైందని ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం మొదలైంది: ఠాగూర్‌

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం మొదలైందని ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన సభకు జనాలే రాలేదని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీ కుర్చీలు ఉన్న వీడియోను ఠాగూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఇది మంత్రి పబ్లిక్‌ మీటింగా..? ఖాళీ కుర్చీల మీటింగా..? కొడుకు, అల్లుడితో సహా టీఆర్‌ఎస్‌ పార్టీని ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 300 లేదా 420 రోజులే అధికారంలో ఉంటుంది. సర్కారు పతనం మొదలైంది’’ అని ట్వీట్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!