ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చెక్కుల పంపిణీలో TRS‌ నేతల మధ్య వివాదం

ABN, First Publish Date - 2022-05-06T01:15:23+05:30

చెక్కుల పంపిణీలో TRS‌ నేతల మధ్య వివాదం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వికారాబాద్: జిల్లాలో మరోసారి ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. తాండూరులో చెక్కుల పంపిణీలో టీఆర్ఎస్‌ నేతల మధ్య వివాదం జరిగింది. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరుల మధ్య వ‌ర్గపోరుకు దారి తీసింది. అధికారులు చర్యలు తీసుకున్నా వివాదం తప్పలేదు. సభావేదికపై సీటు కేటాయించక పోవడంతో వివాదం తలెత్తింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!