ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలి: షబ్బీర్‌ అలీ

ABN, First Publish Date - 2022-05-03T00:58:31+05:30

రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలని కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హుజూరాబాద్‌: రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను గద్దె దించాలని కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు నష్టపోతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సరిగ్గా చేయలేదని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. ఈ నెల 6న వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షన సభను విజయవంతం చేయాలని షబ్బీర్‌ అలీ కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!