ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన బీజేపీ నేత లక్ష్మణ్

ABN, First Publish Date - 2022-05-12T17:08:57+05:30

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌(Dharmendra Pradhan)తో బీజేపీ నేత లక్ష్మణ్(Laxman) గురువారం ఉదయం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌(Dharmendra Pradhan)తో బీజేపీ నేత లక్ష్మణ్(Laxman) గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ వినతి చేశారు. 10 అంశాలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. పేద విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందించాలని కోరారు. బీసీ కులాల స్థితిగతులపై అధ్యయనానికి రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులపై.. పరిశీలన కోసం ప్రత్యేకంగా ఓబీసీ సెల్ ఏర్పాటు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!