ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bandi Sanjayపై KTR పరువు నష్టం దావా

ABN, First Publish Date - 2022-05-13T22:35:41+05:30

ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ (KTR) పరువు నష్టం దావా వేశారు. న్యాయవాదితో బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ (KTR) పరువు నష్టం దావా వేశారు. న్యాయవాదితో బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు పంపారు. ఈనెల 11న ట్విటర్‌లో కేటీఆర్‌పై బండి సంజయ్ (Bandi Sanjay) నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులల్లో పేర్కొన్నారు. ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!