ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

TS News: మద్యం, బిర్యానికి అమ్ముడుపోతే అధోగతే: ప్రవీణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2022-05-12T00:36:14+05:30

ఓట్లను మద్యం, బిర్యానికి అమ్ముకున్నంత కాలం బతుకుల్లో మార్పు ఉండదని, జీవితం అధోగతి పాలు కావాల్సిందేనని బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఖమ్మం: ఓట్లను మద్యం, బిర్యానికి అమ్ముకున్నంత కాలం బతుకుల్లో మార్పు ఉండదని, జీవితం అధోగతి పాలు కావాల్సిందేనని బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపోయినంతకాలం పాలకులు మోసగిస్తూనే ఉంటారన్నారు. దొరలు అనాది నుంచి బహుజనులను మద్యం మత్తులో ఉంచి ఎదగనీయకుండా చేశారని, అగ్రవర్ణాలు దళితులను ఇళ్లలో పాచిపనులకే పరిమితం చేశారని ఆరోపించారు. రాబోయేది బహుజన రాజ్యమేనని, అగ్రవర్ణాల పిల్లల్లా దళితుల పిల్లలను అన్నిరంగాల్లో తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాజ్యాధికార యాత్రకు అపూర్వ స్పందన రావడం.. కేసీఆర్‌ పాలనపై పెరిగిన విసుగు, వ్యతిరేకతకు నిదర్శనమని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!