ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పోరాటాల ద్వారానే రాజ్యాధికారం సాధ్యం

ABN, First Publish Date - 2022-05-12T04:05:24+05:30

పోరాటాల ఫలితంగానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భనవంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న తీగల ప్రదీప్‌ గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

-ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 11: పోరాటాల ఫలితంగానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భనవంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అధికంగా ఉన్నప్పటికీ 10శాతం కూడా లేని అగ్రవర్ణాలు పాలిస్తున్నాయన్నారు. ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందక్రిష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబే ద్కర్‌ ఆశయాల సాధనకు కృషి చేసి విజయం సాధించినట్లు గుర్తు చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు రజీ హైదర్‌ మాట్లాడుతూ ఎంఎస్పీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు కేశవరావు మాదిగ, వీహెచ్‌పీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!