ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

ABN, First Publish Date - 2022-05-15T04:23:14+05:30

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను విక్ర యిస్తే పీడీయాక్టు అమలుచేస్తామని ఏఎస్పీ అశ్చేశ్వర్‌రావు అన్నారు. శనివారం రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్కడక్కడ నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నట్టు దృష్టికి వచ్చిందన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ అశ్చేశ్వర్‌ రావు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రెబ్బెన, మే 14: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను విక్ర యిస్తే పీడీయాక్టు అమలుచేస్తామని ఏఎస్పీ అశ్చేశ్వర్‌రావు అన్నారు. శనివారం రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్కడక్కడ నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నట్టు దృష్టికి వచ్చిందన్నారు. అటు వంటి వారిని పట్టుకొని కఠినచర్యలు తీసుకుంటా మన్నారు. ఇటీవల రెబ్బెనసీఐ నరేందర్‌, ఎస్సై భవానీ చాకచక్యంగా వ్యవహరించి మండలంలో రూ.5.60 లక్షల విలువగల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవటంతో పాటు అందుకు బాధ్యులైన రాంటెంకి శ్రీకాంత్‌, గజ్జల సృజన్‌, ప్రేంకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారివద్ద 273కిలోల పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఆసిఫాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ నరేందర్‌, ఎస్సై భవానీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!