ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Singareniలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు

ABN, First Publish Date - 2022-05-04T21:53:03+05:30

మంచిర్యాల: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Manchiryala: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. ఇదే సమయంలో సింగరేణిపై ఒత్తిడి పెరుగుతోంది. బొగ్గు ఉత్పత్తి పెంపులో పేలుడు పదార్థాల కొరతతో సింగరేణిని వేధిస్తోంది. మరోవైపు విద్యుత్ సంక్షోభం ముదురుతున్న సమయంలో ఉత్పత్తిని పెంచేందుకు సింగరేణి తీవ్రంగా శ్రమిస్తోంది.


దేశంలో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోంది. సరిపడ బొగ్గు సరఫరా లేకపోవడంతో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇదే సమయంలో సింగరేణికి థర్మల్ విద్యుత్ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవలే ఎన్టీసీపీ యాజమాన్యం బొగ్గు రవాణా పెంచాలని ఆదేశించింది. ఎన్టీపీసీ సంస్థకు సింగరేణి యాజమాన్యం 21.7 మిలియన్ టన్నుల బొగ్గును ఏటా సరఫరా చేస్తోంది. రామగుండంలో కొత్తగా నిర్మిస్తున్న 8 వందల మెగావాట్ల రెండు యూనిట్లకు 6.80 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు సింగరేణి ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రామగుండం, కుడిగి, సోలాపూర్ ఫ్లాంట్లకు సరఫరా పెంచాలని ఎన్టీపీసీ యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వీటితోపాటు మిగతా సంస్థల నుంచి కూడా బొగ్గు డిమాండ్ పెరుగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!