ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఘనంగా సదాశివ మాస్టారు జయంతి

ABN, First Publish Date - 2022-05-12T04:08:12+05:30

పట్టణంలో బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సదాశివ మాస్టారు 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

జయంతి వేడుకల్లో మాట్లాడుతున్న కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కాగజ్‌నగర్‌, మే 11: పట్టణంలో బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సదాశివ మాస్టారు 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ సదాశివ మాస్టారు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహితీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న మహనీయుడు సదాశివ మాస్టారు అన్నారు. తెలుగు సాహితీ సదస్సు గౌరవ అధ్యక్షుడు నారాయణ గౌడ్‌ మాట్లాడుతూ ఒకవ్యక్తి దైనందిన జీవితం సంస్కృతిగా మారాలంటే సదాశివ వంటి సాహితీవేత్తలు మాత్రమే ఆధారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు సాహితీ సదస్సు ప్రధాన కార్యదర్శి పెండ్యాల కిషన్‌శర్మ, ఆర్గనైజింగ్‌కార్యదర్శి మధుకర్‌, ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ఎంఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!