ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా

ABN, First Publish Date - 2022-05-14T04:29:53+05:30

మండలంలోని గోలేటి గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్ర వారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రెబ్బెన, మే 13: మండలంలోని గోలేటి గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్ర వారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ గోలేటి సర్పంచి గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధు లను దుర్వినియోగం చేశాడన్నారు. ఈ విషయంలో సమగ్రవిచారణ జరిపి సర్పంచ్‌పై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. అసెంబ్లీకన్వీనర్‌ సొల్లు లక్ష్మి, మండల ప్రధానకార్యదర్శి ఓదెలు, గోలేటి పట్టణ అధ్యక్షుడు నవీన్‌ గౌడ్‌, రాజేష్‌, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, నారాయణ, మల్లయ్య, మానస, లక్ష్మి పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!